Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేదలకు శుభవార్త: రూ.35వేల అదనపు రుణం

పేదలకు శుభవార్త:  రూ.35వేల అదనపు రుణం
, సోమవారం, 20 డిశెంబరు 2021 (19:06 IST)
ఏపీలోని సర్కారు పేదలకు శుభవార్త చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకం లబ్దిదారులకు మొత్తం 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి గానూ రూ. 35 వేల అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. 
 
ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్. ఇలాంటి నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ - శుభవార్త చెప్పిన మోడెర్నా