Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేదలకు శుభవార్త: రూ.35వేల అదనపు రుణం

Advertiesment
Good news
ఏపీలోని సర్కారు పేదలకు శుభవార్త చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకం లబ్దిదారులకు మొత్తం 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి గానూ రూ. 35 వేల అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. 
 
ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్. ఇలాంటి నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ - శుభవార్త చెప్పిన మోడెర్నా