Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

415వ రోజుకు రాజధాని రైతులు, మహిళల నిరసనలు

415వ రోజుకు రాజధాని రైతులు, మహిళల నిరసనలు
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:56 IST)
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 415వ రోజుకు చేరుకున్నాయి.

మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు  కొనసాగుతున్నారు.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ-ఓటరు కార్డును నెలాఖరు వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు