Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

Advertiesment
Crime news

సెల్వి

, గురువారం, 17 జులై 2025 (20:21 IST)
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. తన భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చాడు. ఈ ఘటన జరిగిన తీరు భయానకంగా మారింది. భార్యను, ఇద్దరు పసిబిడ్డలను బావిలోకి తోసిన గిరి, అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
స్థానికులు గమనించి అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు కుటుంబ కలహాలే దీనికి కారణంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు