Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒడిషా కూలీల మృతిపై సానుభూతితో స్పందించిన‌ సీఎం జ‌గ‌న్

Advertiesment
Jagan
, శనివారం, 31 జులై 2021 (16:24 IST)
గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై మావనతాదృక్పథంతో స్పందించారు ఏపీ సీఎం వైయస్‌.జగన్‌.

మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయ‌లు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

బతుకుతెరువు కోసం ఒడిషా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతాదృక్పథంతో సాయం అందించాలని సీఎం ఆదేశించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వతంత్య్ర డైరెక్టర్లును బోర్డ్‌లోకి తీసుకుంటూ తమ బోర్డ్‌ను శక్తివంతం చేసిన ఎమ్క్యూర్‌ ఫార్మా