Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా రాజ్యసభ సభ్యుల పేర్లను ఖరారు చేసిన సీఎం జగన్

Advertiesment
ysjagan
, మంగళవారం, 17 మే 2022 (18:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డితో ఆయన కీలక సమావేశం నిర్వహించి ఈ పేర్లను ఖరారు చేశారు. 
 
ఆ నలుగురు సభ్యుల్లో ఒకరు విజయసాయి రెడ్డి, అడ్వకేట్ నిరంజన్ రెడ్డిలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌రావును సభకు పంపి జగన్‌ తన హామీని నెరవేర్చనున్నారు. మిగిలిన ఒకరు జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యలు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్