Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త కారు కొన్నాడు.. పార్టీ ఇచ్చాడు.. తిరిగి వస్తూ..?

road accident
, శనివారం, 5 ఆగస్టు 2023 (12:01 IST)
తాడిపత్రిలో కొత్త కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
కొత్త కారు కొనడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చి.. ఆపై ఇంటికి వెళ్తుండగా.. కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.అంతే ఈ ప్రమాదం లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే.. తాడిపత్రికి చెందిన మోహన్‌ రెడ్డి ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశాడు. ఇందుకోసం స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఇక పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యింది. 
 
ఆ యాక్సిడెంట్‌లో కారు నడుపుతున్న మోహన్‌రెడ్డితో పాటు విష్ణువర్ధన్‌, నరేశ్‌ రెడ్డి స్పాట్‌లోనే మ‌ృతి చెందగా. .మరో యువకుడు శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పార్టీలో మద్యం సేవించి కారు నడపటం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుంగనూరు చంద్రబాబు పర్యటన.. బీర్ బాటిల్స్, కర్రలు, రాళ్ళతో...