Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లాలో అరుదైన చేప.. 12 కేజీల మారవ చేప

Marava fish in Chittoor

సెల్వి

, శుక్రవారం, 26 జులై 2024 (22:24 IST)
Marava fish in Chittoor
చిత్తూరు జిల్లాలో అరుదైన చేప చిక్కింది. చిత్తూరు జిల్లా సదుంలోని కుమారుని ఒడ్డు చెరువులో 12 కేజీల మారవ చేప లభించింది. ఇక్కడి జాలర్ల వలకు ఈ పెద్ద చేప చిక్కింది. 
 
చెరువులో నీళ్లు మరింత తగ్గితే ఇంకా పెద్ద చేపలు దొరుకుతాయని తెలిపారు. దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనీష్ సిసోడియా, కవితల జ్యుడీషియల్ కస్టడీ జూలై 31 వరకు పొడిగింపు