Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రి పింఛన్ డబ్బు ఇవ్వలేదని తలపై బండరాయితో మోదాడు

Advertiesment
son
, సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:45 IST)
అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. పింఛన్ డబ్బులివ్వలేదని తండ్రినే చంపాడో కసాయి కుమారుడు. కూడేరు మండలం కళగల్లుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తి డబ్బులు కావాలంటూ తండ్రిని సతాయించేవాడు.

ఈ క్రమంలో ఈనెల పింఛను డబ్బులు రాగానే మరోసారి డబ్బులు కావాలంటూ తండ్రిని అడిగాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో బండరాయితో మోది చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది ఒక్క పవన్ కళ్యాణ్‌కే సాధ్యం: మంత్రి కన్నబాబు