Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పల్నాడు జిల్లాలో నారా లోకేష్ పర్యటన

nara lokesh
, గురువారం, 23 జూన్ 2022 (13:19 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలం రావులాపురంలో  పర్యటించనున్నారు. 
 
ఇటీవల హత్యకు గురైన టిడిపి కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించి బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. 
 
లోకేష్‌ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలు చేపట్టకుండా పల్నాడు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో సీఎం జగన్.. శ్రీవకుళమాత ఆలయ ప్రారంభోత్సవం