Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

కుమారుడు శంకర పవనోవిచ్‌‌కు క్రిస్టియన్ లాంఛనాలు... కుటుంబంతో పవన్ యూరప్

Advertiesment
Janasena
, శనివారం, 22 డిశెంబరు 2018 (15:23 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలసి యూరప్ బయలుదేరి వెళ్లారు. తన కుమారుడు శంకర పవనోవిచ్‌కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన కొన్ని లాంఛనాలను ఈ క్రిస్టమస్ తరుణంలో పూర్తిచేయాలని కళ్యాణ్ శ్రీమతి అన్నా లెజెనోవా కోరడంతో తన కుటుంబంతో కలసి ఆయన యూరప్ వెళ్లారు. 
 
క్రిస్టమస్ పండుగ తరువాత ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. యూరప్ పర్యటన అనంతరం ఇక పూర్తికాలం అమరావతిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక విమానంలో ఆంధ్రకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఎందుకు?