ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సమంత

సమంత నటించిన తాజా చిత్రం యశోదప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ, తను ఇంకా చావలేదు అంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

credit: Instagram

హీరోయిన్ సమంత తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

తను ఇంకా చావలేదంటూ బోరున విలపించారు.

సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు.

ఈ తరహా వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొంటానని చెప్పారు.

మన నియంత్రణలో ఏదీ ఉండదని, మన లైఫ్ డిసైడ్ చేస్తుందన్నారు.

ఒక్కొక్కసారి ఒక్క అడుగు కూడా వేయలేనేమో అని అనిపిస్తుందన్నారు.

తను ఈ వ్యాధిపై పోరాటం చేస్తానని, గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

ఇంకాస్త గట్టిగా హగ్ చేసుకోమంటున్న ఫరియా అబ్దుల్లా

Follow Us on :-