Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వన్డే ప్రపంచకప్‌కు స్టేడియాలు రె "ఢీ": రత్నాకర్ రెడ్డి

Advertiesment
వన్డే ప్రపంచకప్‌కు స్టేడియాలు రె
వన్డే ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు స్టేడియాలు సిద్ధమయ్యాయని ప్రపంచకప్ నిర్వాహక కమిటీ కార్యదర్శి రత్నాకర్ రెడ్డి చెప్పారు. వన్డే ప్రపంచకప్ పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో మొత్తం 13 మైదానాలు వన్డే మ్యాచ్‌లకు రెడీ అయ్యాయని అన్నారు.

బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్‌ వేదికలుగా జరుగనున్న వన్డే మ్యాచ్‌లకు ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలతో స్టేడియాలు పూర్తయ్యాయని, ఇక చిన్న చిన్న పనులే మిగిలివున్నాయన్నారు. వన్డే ప్రపంచకప్ పోటీలు ప్రారంభానికి ముందు అన్నీ స్టేడియాలు ఆడేందుకు సిద్ధంగా ఉంటాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu