Publish Date: Mon, 22 Jun 2020 (22:35 IST)
Updated Date: Mon, 22 Jun 2020 (22:37 IST)
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"
భావం: 'అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి, సుగంధభరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి విడుదల పొందాలి'.
మహా మృత్యుంజయ మంత్రం పరమ మహిమాన్వితమైనదనీ, దీని పఠనం దీర్ఘ అనారోగ్యాలనూ, అపమృత్యు భయాన్నీ దూరం చేస్తుందనీ విశ్వాసం.