Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

వెయ్యిమందికి అన్నదానం - బియ్యం పిండితో ముగ్గులు.. ఏంటి లాభం?

Advertiesment
Food
, గురువారం, 10 ఆగస్టు 2023 (23:30 IST)
అన్నదానం చేయడం శ్రేయస్కరం. అంతేకాదు ఒకరికి కాదు ఇద్దరికి కాదు వెయ్యి మందికి అన్నదానం చేస్తే మహా పుణ్యం. ఆ కాలంలో ధనవంతులు వెయ్యి మందికి అన్నదానం చేశారు.

అలాగే కంటికి తెలియని జీవరాశులకు బియ్యం పిండిలో ముగ్గులు పెట్టడం మంచిది. ఈ పద్ధతి పూర్వకాలం నుంచి వుంది. అలాగే పేదలకు అన్నదానం చేయడం ద్వారా సమస్త దోషాలను దూరం చేసుకోవచ్చు.  
webdunia
Rangoli
 
అలాగే బియ్యం పిండితో ముగ్గులు వేయడం ద్వారా నరదృష్టి తొలగిపోతుంది. ఈర్ష్య, అసూయతో ప్రవర్తించే వారు కూడా అందమైన ముగ్గులను చూస్తే ఆవేశం ఆపి.. శాంతిస్తారని.. తద్వారా శత్రుభయం వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-08-2023 గురువారం రాశిఫలాలు - సాయిబాబాను ఆరాధించిన శుభం..