Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాబ్స్ 2020: పదేళ్లలో 50 కోట్ల ఉద్యోగాలు: ప్రణబ్

Advertiesment
ప్రణబ్ ముఖర్జీ
రానున్న పదేళ్లలో భారత్‌లో ఉద్యోగాలు లభించనున్నాయి. 2020 నాటికి భారత్‌లో 50 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దే దిశగా ఈ నియామకాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

"రానున్న పదేళ్లలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు 50 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయ"ని హౌరా జిల్లాలోని బగ్నాన్‌లోని ఓ పాఠశాల భవన నిర్మాణానికి పునాదిరాయి ప్రతిస్టించిన అనంతరం అన్నారు. భారతదేశ జనాభాలో మూడొంతుల జనాభా 35 ఏళ్లలోపు వారు ఉన్నారు. వీరిక సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే భారత్ ప్రపంచానికే మానవ వనరుల నిధిగా మారుతుంది.

Share this Story:

Follow Webdunia telugu