Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆధ్యాత్మికతను ఆరాధించేవారు షింజో: శ్రీశ్రీ రవిశంకర్

Advertiesment
Gurudev-Shinzo
, శుక్రవారం, 8 జులై 2022 (21:29 IST)
కర్టెసి-ట్విట్టర్
దుండగుడి కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపై పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.

 
''ఒక నిజాయితీ గల అన్వేషకుడు, ఆధ్యాత్మికతను ఆరాధించేవారు షింజో. తన భార్యతో కలిసి క్రమం తప్పకుండా ధ్యానం, సుదర్శన్ క్రియ సాధన చేసేవారు. దశాబ్దానికి పైగా మాతో అనుబంధం కలిగి ఉన్నారు. పురాతన- ఆధునికతను కలపడానికి ప్రయత్నించారు. ఆయన ఆచరణాత్మక నాయకత్వం గుర్తుండిపోతుంది.'' అన్నారు శ్రీశ్రీ రవిశంకర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసులకు కొత్త మాన్యువల్.. సీఎం కేసీఆర్ నిర్ణయం?