Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. అదే నా చివరి మ్యాచ్.. రిటైర్ అవుతున్నా.. మెస్సీ

Advertiesment
MS Dhoni
, బుధవారం, 14 డిశెంబరు 2022 (12:12 IST)
ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ తో తాను రిటైర్ అవుతానని లియోనెల్ మెస్సీ ధృవీకరించాడు. అర్జెంటీనా, క్రొయేషియా జట్టుపై 3-0 తేడాతో విజయం సాధించి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కు అర్హత సాధించింది.
 
ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ తో డిసెంబర్ 18న రిటైర్ అవుతానని మెస్సీ ప్రకటించాడు. అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ అయిన మెస్సీ అర్టెంటీనా జట్టును ఫైనల్లోకి తీసుకెళ్లాడు. 
 
ఇంకా అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మెస్సీ 11 గోల్స్ సాధించాడు. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ.. ఈ ఉన్నత స్థానానికి చేరుకోవడం ఎంతో సంతోషంగా వుందని తెలిపాడు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ తన చివరి మ్యాచ్ అంటూ ధ్రువీకరించాడు. 35 ఏళ్ల ఫెదరర్ తన ఐదవ ప్రపంచ కప్ లో ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీని ఫ్యాన్స్ ధోనీతో పోల్చుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాతో తొలి టెస్ట్.. భారత్ బ్యాటింగ్.. తుది జట్టులో ఉమేశ్‌కు చోటు