Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
, శుక్రవారం, 23 జులై 2021 (17:07 IST)
ఏపీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. కరోనా విజృంభణతో ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసింది ఇంటర్‌ విద్యామండలి.
 
పదో తరగతి మార్కులకు 30శాతం, ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి 70% వెయిటేజీతో మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్‌ పాయింట్లు కేటాయించారు.
 
ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ‌http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in,  https://results.apcfss.in,  వెబ్‌సైట్లలో చూడవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువ‌తి వివాహానికి ఏపీబీజేఏ రూ.10 వేలు ఆర్ధిక సహాయం