Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ తీరంలో... అన్నమయ్య సుస్వరాలు

Advertiesment
విశాఖ తీరంలో... అన్నమయ్య సుస్వరాలు
, బుధవారం, 4 జూన్ 2008 (20:55 IST)
WD
పదకవితా పితామహుడు అన్నమయ్య సంకీర్తనల మాధుర్యంలో విశాఖపట్టణ సాగర తీరం పులకించిపోయింది. సాయంత్రం వేళ వేయి మంది కళాకారుల పాల్గొన్న ఈ సమ్మేళనంలో నాడు అన్నమయ్య వేంకటేశ్వరునికి అర్చించిన ఎన్నో గీతాలను ఆలపించారు.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని కీర్తిస్తూ నాడు అన్నమయ్య ఆలపించిన గీతాలను ఎంతో శ్రావ్యంగా ఆలపించారు కళాకారులు. విశాఖ సాగరతీర అందాలను వీక్షించటానికి వచ్చినవారికి అన్నమయ్య సంకీర్తనలు మంత్రముగ్ధులను చేశాయి. ఆ ఆనందపు క్షణాలను వీడియోలో మీరూ వీక్షించండి.

Share this Story:

Follow Webdunia telugu