Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆడాళ్లూ మీకు జోహార్లు' ఆగిపోయిందా!

వెంకటేష్ తాజా చిత్రం 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. దాన్ని తెరకెక్కించేందుకు కిషోర్‌ తిరుమల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కాని దాన్ని ఆపుదల చేయమని వెంకటేష్ అన్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అప్పటికే కొన్నిచోట్

Advertiesment
venkatesh aadallu meeku joharlu
, గురువారం, 29 డిశెంబరు 2016 (20:37 IST)
వెంకటేష్ తాజా చిత్రం 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. దాన్ని తెరకెక్కించేందుకు కిషోర్‌ తిరుమల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కాని దాన్ని ఆపుదల చేయమని వెంకటేష్ అన్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అప్పటికే కొన్నిచోట్ల పబ్లిసిటీ కావడంతో చేసేదిలేకపోయింది. 
 
ప్రస్తుతం కిషోర్‌ తిరుమల మరో చిత్రాన్ని చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అది కూడా రామ్‌తోనే. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో 'నేను శైలజ' వచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న 'ఖైదీ నెం.150' ఆడియో.. 'అమ్మడు.. కుమ్ముడు'కు మిలియన్ల వ్యూస్