Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"సైరాత్" హీరోయిన్ ఇంటర్ పరీక్షల్లో పాస్

, బుధవారం, 29 మే 2019 (08:35 IST)
"సైరాత్" హీరోయిన్ రింకూ రాజ్‌గురు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. 2016లో 'సైరాత్' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆమె స్కూలు విద్యార్థినిగా ఉంది. ఆ తర్వాత ఆమె నటించిన 'సైరాత్' చిత్రం విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ద్వారా ఈ అమ్మడుకు పేరు వచ్చింది. 
 
గత మార్చి నెలలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసిన రింకూ... ఈ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. తాజాగా మహారాష్ట్ర హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో 82 శాతం మార్కులతో రింకూ ఉత్తీర్ణురాలైంది. కాగా, ఈమె సినిమాల్లో కొనసాగుతూనే తన ఇంటర్మీడియట్‌ను పూర్తిచేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిటిక్స్‌ అసోసియేషన్‌కు మంత్రి తలసాని భరోసా