Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస్ మహారాజా తల్లిపై కేసు.. ఏమైంది..?

Advertiesment
మాస్ మహారాజా తల్లిపై కేసు.. ఏమైంది..?
, శుక్రవారం, 21 జనవరి 2022 (18:51 IST)
టాలీవుడ్ మాస్ మహారాజా తల్లిపై కేసు నమోదైంది. రవితేజ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన కేసులో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మిపై కేసు నమోదైంది. ఇదే కేసులో మర్రిపాకకు చెందిన సంజయ్‌లపై కూడా కేసు నమోదైంది.
 
సర్వే నంబర్ 108, 124లో గల పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను రాజ్యలక్ష్మి, సంజయ్ లు ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి సేవలో 'బంగార్రాజు' దంపతులు