హీరో నందమూరి బాలకృష్ణ తన కుటుంబంతో బయో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కోసం శాన్ఫ్రాన్సికో వెళ్ళారు. బుధవారం అక్కడ ఇండియాకు సంబంధించిన బయో కాన్ఫరెన్స్ హాల్ను ప్రారంభించారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో ఏపీ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు కిషోర్ ద్వారా నిర్వహిస్తున్నారు.
ఏపీ పెవిలియన్ మిస్టర్ ఎన్.బాలకృష్ణ ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. 69 దేశాల నుండి 15000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు దక్షిణ తూర్పు ఆసియాలో బయో టెక్నాలజీ కంపెనీలు అనువైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ చూపించడానికి బాలకృష్ణ కృషిచేస్తున్నారు.