Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవా తీరంలో మహేష్ కొడుకుతో కలిసి గుమ్మడికాయ

గోవా తీరంలో మహేష్ కొడుకుతో కలిసి గుమ్మడికాయ
, శుక్రవారం, 8 నవంబరు 2013 (12:19 IST)
PR
'1' సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు గురువారం గోవా వెళ్ళాడు. నేటి నుంచి అక్కడి వివిధ లొకేషన్లలో వారం రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌లో తండ్రీకొడుకులు మహేష్, గౌతమ్‌లపై అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి కూడా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడు. కాగా, ఈ షెడ్యూల్‌తో చిత్ర నిర్మాణం దాదాపు పూర్తవుతుంది.

ఈ సినిమా షూటింగ్ లండన్, బ్యాంకాక్, గోవాలలో జరిగిన సంగతి మనకు తెలిసిందే. వచ్చే సంక్రాంతికి దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కృతిసనాన్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu