Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శంషాబాద్ విమానాశ్రయం సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన అడవి పిల్లి

శంషాబాద్ విమానాశ్రయం సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన అడవి పిల్లి
, గురువారం, 28 నవంబరు 2019 (19:25 IST)
అడవిపిల్లిని చూసి చిరుతపులిగా భావించారు శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది. దీనితో ఉరుకులు పరుగులు తీశారు. ఫారెస్ట్ మరియు జూ సిబ్బంది  రంగంలోకి దిగారు. మూడు గంటలు పాటు శ్రమించి దానిని బంధించారు ఫారెస్ట్ అధికారులు. 
 
ఐతే అది చిరుత పులి కాదనీ, అడవి పిల్లిగా ఫారెస్ట్ సిబ్బంది తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది. ఎయిర్ పోర్ట్ లోని ఏరో టవర్స్ వద్ద జరిగింది ఇది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాద్ నగర్‌లో డాక్టర్ ప్రియాంక దారుణ హత్య, అత్యాచారం చేసి చంపారా?