Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛాయ్ పై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్

ఛాయ్ పై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్
, బుధవారం, 16 డిశెంబరు 2020 (06:27 IST)
అంతర్జాతీయ 'ఛాయ్ దినోత్సవం' సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.  బిజీ షెడ్యూల్ మధ్యలో, కప్పు అల్లం ఛాయ్ తాగితే, మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

టీ తాగుతున్న సెల్ఫీని ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన ఎమ్మెల్సీ కవిత, మీరు సైతం టీ తాగుతూ సెల్ఫీ షేర్ చేయాలని నెటిజెన్లను కోరారు.
 
బిస్కెట్‌ కప్పు..
టీ తాగేసి కప్పు తినేయాలి. టీ తాగడం ఓకే.. కప్పు తినడమేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. అది బిస్కెట్‌ కప్పు కదా ! అందుకే తినేయాలి.

ప్రకృతిని కాపాడుకునే క్రమంలో భాగంగా.. కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ బేకరీ వినూత్న ఆలోచన ఇది. ఆచరణలో పెట్టడమే తడవు... మాంచి గిరాకీ అందుకుంది. బిస్కెట్‌ కప్పు టీ వ్యాపారం జోరు జోరుగా ఊపందుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి: శ్రీలంక