Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దొంగతనం చేసి రాళ్లతో దాడి చేసిన మహిళ.. కట్టేశారు..!

Woman

సెల్వి

, శనివారం, 20 జులై 2024 (13:50 IST)
Woman
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ దుకాణంలో దొంగతనం చేసిన మహిళను కరెంట్ పోల్‌కు కట్టేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, సర్దార్ నగర్‌లో జగిత్యాల శిరీష అనే మహిళ పాన్ షాపులో దొంగతనం చేస్తుండగా పట్టుబడింది. 
 
సదరు మహిళ ప్రజలపై రాళ్లతో దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు విద్యుత్ స్తంభానికి కట్టేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటిని శుభ్రం చేయించుకుని.. సారా తాగించి.. మత్తులో ఇద్దరు మహిళలపై..?