నేటి బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,900 ఆర్నమెంట్ బంగారం ధర .26,580 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,350, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,950, వెండి కిలో ధర రూ.44,000గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,340, వెండి కిలో ధర రూ.44,200గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,620, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,600, వెండి కిలో ధర రూ.44,100గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,800, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,900, వెండి కిలో ధర రూ.44,600గా ఉంది.