సెన్సెక్స్... 305 పాయింట్లతో ముగిసిన బీఎస్ఈ
, మంగళవారం, 27 నవంబరు 2012 (17:18 IST)
సెన్సెక్స్ మంగళవారం లాభాలతో ముగిసింది. 305 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ సూచీ 18, 842 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ 92 పాయింట్లు లాభాలను చవిచూసి 5, 727 వద్ద ముగిసింది. బంగారం కూడా రూ. 68 మేర వృద్ధి చెంది 10 గ్రాములు రూ. 32, 427కు చేరుకుంది. వెండి కిలోకి రూ. 321 మేర పెరిగి రూ. 64, 056 వద్ద నిలిచింది.