Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల శ్రీవారికి బంగారు సాలిగ్రామ హారాలు.. దాత భువనేశ్వర్ వాసి...

తిరుమల శ్రీవారికి బంగారు సాలిగ్రామ హారాలు.. దాత భువనేశ్వర్ వాసి...
, బుధవారం, 4 మే 2016 (12:59 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి విరాళాలకు కొదవలేదు. ప్రతి రోజు ఎవరో ఒకరు స్వామివారికి కానుకల రూపంలో సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా భువనేశ్వర్‌కు చెందిన త్రిజల్‌ ఎంటర్‌ ప్రైజస్‌ డైరెక్టర్‌ రాజేష్‌ కుమార్‌ కోటి 50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు సాలిగ్రామ హారాలను తయారు చేయించి విరాళంగా అందజేశారు. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకమండపంలో తితిదే ఈఓ సాంబశివరావుకు ఈ సాలిగ్రామాలను అందజేశారు దాత. ఈ సాలిగ్రామ హారాలను స్వామివారికి త్వరలో అలంకరించనున్నారు.
webdunia
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. భక్తులకు అల్పాహారం