Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి.. పట్టాలకింద చిక్కుని లేచి వచ్చాడు..

Train
, బుధవారం, 7 సెప్టెంబరు 2022 (22:33 IST)
Train
రైలు ఢీకొని ప్రాణాలతో ఓ వ్యక్తి బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడిన ఘటన కలకలం రేపింది. ఇటీవల ఉత్తరాది నీలాంకు చెందిన ఓ యువకుడు వీడియో తీస్తుండగా అనూహ్యంగా రైలు ఢీకొని చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని బర్ధానా రైల్వే స్టేషన్‌లో నడుస్తున్న రైలు కింద ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు కింద చిక్కుకున్న వ్యక్తి రైలు పట్టాల నుంచి  కాస్త దూరం వెళ్లాక ఏమీ జరగనట్లు లేచి నమస్కారం చెప్పడం కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెవి రంధ్రంలోకి పాము.. నెట్టింట వీడియో వైరల్