Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. అసలేం జరిగింది?

Advertiesment
Udyan Express
, శనివారం, 19 ఆగస్టు 2023 (16:49 IST)
Udyan Express
బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఇటీవల ఫలకనుమా ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు చెలరేగి రైలు భోగీలు మొత్తం తగలబడిన ఘటన మరదక ముందే మళ్లీ ఉద్యాన్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులుభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎలా మంటలు వ్యాపించాయనే అంశంపైడ అధికారులు విచారణ జరుపుతున్నారు. 
 
ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన వెంటనే రెండు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి.స్టేషన్‌ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కేఎస్సార్‌ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా నుంచి తెలుగు విద్యార్ధులు వెనక్కి-ఆరా తీసిన సీఎం జగన్