Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"యశోభూమి"ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

India International Convention
, శనివారం, 16 సెప్టెంబరు 2023 (15:26 IST)
India International Convention
దేశ రాజధాని ఢిల్లీలో భారీ కట్టడం నిర్మితం అవుతోంది. అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించిన "యశోభూమి"ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసీసీ)కు ప్రధాని యశోభూమిగా నామకరణం చేసింది. 
 
యశోభూమిలో ప్రధాన ఆడిటోరియంతో పాటు మొత్తం 15 కన్వెన్షన్ హాల్స్, ఓ బాల్ రూమ్, మరో 13 మీటింగ్ రూమ్‌లు ఉన్నాయి. ఈ గదులు అన్నింటిలో మొత్తం 11 వేలమంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో ప్రధాన ఆడిటోరియంలోనే ఆరు వేలమంది కూర్చోవచ్చు. బాల్‌రూమ్‌లో 2,500 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మయామి ఎయిర్‌పోర్టులో ఉద్యోగుల చేతివాటం