Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రండిబాబూ.. రండి : మనిషికి రూ.3 లక్షల నోట్ల కట్టలిస్తాం... కర్నాటక ఎమ్మెల్యే

నల్లధన కుబేరులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయోగించిన అస్త్రానికి తొలి వికెట్ పడింది. కర్నాటక రాష్ట్రం, కోలార్‌కు చెందిన బంగారుపేట ఎమ్మెల్యే ఎస్ఎన్.నారాయణ స్వామి తన ఇంట్లో ఉన్న నల్లధనం కట్టలను బయటకు

Advertiesment
Bangarpet MLA
, శుక్రవారం, 11 నవంబరు 2016 (09:42 IST)
నల్లధన కుబేరులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయోగించిన అస్త్రానికి తొలి వికెట్ పడింది. కర్నాటక రాష్ట్రం, కోలార్‌కు చెందిన బంగారుపేట ఎమ్మెల్యే ఎస్ఎన్.నారాయణ స్వామి తన ఇంట్లో ఉన్న నల్లధనం కట్టలను బయటకు తీశారు. తన వద్ద ఉన్న నల్లధనాన్ని ప్రజలకు పంచి వారి దృష్టిలో ఆ విధంగా అయినా హీరోగా మారాడు. 
 
తన నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి మరీ.. రూ.మూడు లక్షలు చొప్పున డబ్బును కట్టలుగా కట్టి.. ఒక్కొక్కరికి పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారని భావిస్తున్నారు. ఈ నోట్ల కట్టల పంపిణీలో పంచాయతీ సభ్యుడు మహేష్ బ్యాంకు ప్రెసిడెంట్ బి గోవింద గౌడ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకుల వద్ద రద్దీ.. ఏటీఎంల 'అవుట్ ఆఫ్ సర్వీస్'.. ఖాతాదారుల గగ్గోలు...