Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్పాహారం పెట్టలేదని దురంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల రచ్చ

Advertiesment
Passengers
, మంగళవారం, 31 మే 2016 (15:56 IST)
ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్‌ను వ‌డోద‌ర రైల్వేస్టేష‌న్‌లో సుమారు గంట‌పాటు ఆపేశారు ప్ర‌యాణికులు. ఢిల్లీ నుంచి ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌డోద‌ర చేరుకున్న దురంతో ఎక్స్‌ప్రెస్ నుంచి బ‌య‌ట‌కు దిగిన ప్ర‌యాణికులు రైల్వే సిబ్బంది త‌మ‌కు అల్పాహారం ఇవ్వ‌లేద‌న్న కోపంతో రైల్వే అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. 
 
అంతేకాదు కంపార్టమెంట్‌లను కూడా శుభ్రం చేయ‌డంలేద‌ని ఆరోపించారు. సిబ్బంది ప్ర‌యాణికుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌యాణికుల‌ు ఇచ్చిన ఫిర్యాదులు స్వీక‌రించిన అధికారులు సిబ్బందిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇవ్వ‌డంతో రైలు ముందుకు క‌దిలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఠాణాలోనే రక్షణ లేదు : పడక సుఖం కోసం మహిళా కానిస్టేబుల్‌ను చేయిపట్టుకుని లాగిన ఖాకీ!