Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ మెట్రో ముండ్కా మెట్రో స్టేషన్‌లో మంటలు: 16మంది మృతి

fire
, శనివారం, 14 మే 2022 (08:58 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్​ దగ్గర ఉన్న భవంతిలో మంటలు చెలరేగాయి. మూడంస్తుల బిల్డింగ్​ మంటలు, పొగతో వ్యాపించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. 
 
కాగా, ఫైర్​ ఇంజిన్లు తరలివచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ బిల్డింగ్​లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా వుందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందంటున్నారు అధికారులు. 
 
అలాగే మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇకపోతే.. ముండ్కా మెట్రోస్టేషన్​ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్ రేప్.. ఎక్కడ?