Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నైలో అదృశ్యమైన విమానం... తూర్పుగోదావరి అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టిందా?

చెన్నై, తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైంది. ఈ విమానం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

Advertiesment
aircraft AN-32
, మంగళవారం, 26 జులై 2016 (10:08 IST)
చెన్నై, తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైంది. ఈ విమానం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వాయుసేనకు చెందిన ఏఎన్-32 రకం విమానం శిక్షణలోభాగంగా తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరింది. ఆ తర్వాత అది అదృశ్యమైపోయింది. ఈ విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా.. ఇస్రో శాటిలైట్ సాయం కోరినా.. ఆచూకీ మాత్రం కనిపెట్టలేక పోయారు. 
 
ఈ పరిస్థితుల్లో రాజవొమ్మంగి, జడ్డంగి, అమీనాబాద్, అమ్మిరేగల అటవీప్రాంతాల్లో బాధిత కుటుంబాల బంధువులు, ఎన్‌ఏడీ అధికారులు వెతికారు. తక్కువ ఎత్తులో యుద్ధ విమానం వెళ్లినట్లు చెపుతున్నారు. ఐఎన్‌ఎస్‌ డేగ నుంచి రోజువారీ శిక్షణలో భాగంగా హాక్‌ విమానాలు ప్రయాణించాయని అధికారులు నిర్ధారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టోక్యోలో కత్తితో బీభత్సం సృష్టించిన యువకుడు.. కేర్ హోమ్‌పై అటాక్.. 19 మంది మృతి!