Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

ప్రధాని మోడీ ప్రత్యేక పూజలతో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం

Advertiesment
pmmodi
, ఆదివారం, 28 మే 2023 (08:52 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. కొత్త పార్లమెంట్‌ భవంతి వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించిన మోడీ... నూతన ప్రజాస్వామ్య సౌధంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు.
webdunia
 
ఆ తర్వాత తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి 'ఉత్సవ రాజదండం' (సెంగోల్‌)ను ఆయన స్వీకరించి, దాన్ని లోక్‌సభలో స్పీకర్‌ కుర్చీ పక్కన ప్రతిష్టించి, మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులను ప్రధాని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాదిలో 'గ్రేట్ 4X4 X-పెడిషన్' మొదటి జోనల్ డ్రైవ్‌ను ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్ మోటార్