Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొల్హాపూర్‌లో దారుణం.. ఉడుముపై అత్యాచారం

reptile ghorpad
, శనివారం, 9 ఏప్రియల్ 2022 (10:21 IST)
reptile ghorpad
మహారాష్ట్ర కొల్హాపూర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సతారాలోని సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో ఓ వ్యక్తి.. మూగ జీవి అయిన ఉడుముపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఓ మొబైల్‌ ఫోన్‌ లో రికార్డు అయ్యాయి.
 
వివరాల్లోకి వెళితే.. రంజిత్‌ అనే యువకుడు ప్రతి రోజూ సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధికి వెళ్లేవాడు. అంతేగాకుండా ఉడుముపై లైంగిక దాడికి అతడు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. రంజిత్‌ తో పాటు మరో ఇద్దరు కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు.
 
వేట తుపాకులతో అడవిలో తిరుగుతూ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో భారీగా పెట్టుబడులు: రూ.1000 కోట్లతో కోకాకోలా కంపెనీ