Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. తరలివచ్చిన కేడర్

congress party symbol
, ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (13:21 IST)
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ వ్యాప్తంగా నిత్యావసర ధరలు, జీఎస్టీ పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహిస్తుంది. ఇందులో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. 
 
ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో భారీ తరలి వస్తున్నారు. ఈ ర్యాలీ నిర్వహణ సందర్భంగా రామ్ లీలా మైదానలో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఇదులో పాల్గొన్న పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఎండగట్టనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యంత విషమంగా నిత్యానంద స్వామి ఆరోగ్య పరిస్థితి?