Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యప్రదేశ్ ఆస్పత్రి ఐసీయూలోకి ఆవు.. తరిమికొట్టేందుకు ఎవ్వరూ లేరు..

cow2
, శనివారం, 19 నవంబరు 2022 (20:26 IST)
మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా ఆస్పత్రిలోకి అనుకోని అతిథి వచ్చింది. ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోకి ఆవు ప్రవేశించింది. అంతేగాకుండా.. ఐసీయూలోకి వచ్చిన ఆవును తరిమేందుకు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పేషెంట్లు షాక్‌కు గురయ్యారు. 
 
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ ఘటనతో సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.
 
ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఆదరణ రావడంతో ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా ఉలిక్కిపడ్డారు. సీనియర్‌ ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి ముగ్గురు ఉద్యోగులను తొలగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపాకు ఇవే చివరి ఎన్నికలు - టీడీపీకి 160 సీట్లు ఖాయం : అచ్చెన్న జోస్యం