Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కదులుతున్న రైలు... నిద్రపోతున్న మహిళపై మూత్రం పోశాడు...

బెంగళూరు నుంచి చెన్నైకి రాత్రిపూట ఆ రైలు వేగంగా వస్తోంది. అర్థరాత్రి కావడంతో అంతా నిద్రపోతున్నారు. ఆ సమయంలో మూర్తి అనే వ్యక్తి మూత్రం పోసుకునేందుకు లేచాడు. మూత్ర విసర్జనకు నేరుగా టాయిలెట్ కు వెళ్లకుండా తను ప్రయాణిస్తున్న బోగీలోనే లోయర్ బెర్తులో నిద్ర

కదులుతున్న రైలు... నిద్రపోతున్న మహిళపై మూత్రం పోశాడు...
, సోమవారం, 30 మే 2016 (17:21 IST)
బెంగళూరు నుంచి చెన్నైకి రాత్రిపూట ఆ రైలు వేగంగా వస్తోంది. అర్థరాత్రి కావడంతో అంతా నిద్రపోతున్నారు. ఆ సమయంలో మూర్తి అనే వ్యక్తి మూత్రం పోసుకునేందుకు లేచాడు. మూత్ర విసర్జనకు నేరుగా టాయిలెట్ కు వెళ్లకుండా తను ప్రయాణిస్తున్న బోగీలోనే లోయర్ బెర్తులో నిద్రపోతున్న మహిళపై మూత్రం పోయడం ప్రారంభించాడు. 
 
దీనితో బిత్తరపోయి లేచిన ఆ మహిళ... ఓ వ్యక్తి తనపై మూత్రం పోయడాన్ని గమనించింది. పెద్దపెట్టున కేకలు వేయడంతో బోగీలోని వారంతా లేచారు. అంతే... మూత్రం పోస్తున్న సదరు వ్యక్తిని చితకబాదారు. అతడు పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. చెన్నై స్టేషను రాగానే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వర్గీయ ఎన్టీఆర్‌ను 150ల లోతున పూడ్చి పెట్టి... 115 అడుగుల విగ్రహం పెడతావా బాబూ... భూమన ఫైర్