స్వర్గీయ ఎన్టీఆర్ను 150ల లోతున పూడ్చి పెట్టి... 115 అడుగుల విగ్రహం పెడతావా బాబూ... భూమన ఫైర్
తిరుపతి: తిరుపతిలో జరిగింది మహానాడు కాదు ఆదిమానవుల ఆటవిక జాతర అని వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి అభివర్ణించారు. ఈ మహానాడులో 150 మంది టీడీపీ నేతలు జగన్ నామస్మరణ చేశారని, జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విజయవంతం అయ్యారనడానికి ఇదే నిదర్శనం అన