Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన.. హైతీ బోటులోని 40మంది సజీవ దహనం

fire accident

సెల్వి

, శనివారం, 20 జులై 2024 (11:53 IST)
హైతీ నుంచి బయలుదేరిన బోటు ప్రమాదానికి గురైంది. ప్రయాణం క్షేమంగా సాగాలంటూ బోటులోని ప్రయాణికులు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 
 
గత కొన్ని నెలలుగా హైతీలో తీవ్రవాద ముఠాలు చెలరేగి మారణహోమం సృష్టిస్తుండడంతో హైతీలు అక్రమ మార్గాల ద్వారా వలసలు వెళ్తున్నారు. 
 
తాజాగా హైతీ నుంచి దాదాపు 80 మంది వలసదారులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. మిగిలిన 41 మందిని హైతీ కోస్ట్‌గార్డ్ రక్షించింది. 
 
హైతీ నుంచి బయలుదేరిన ఈ బోటు టర్క్స్ అండ్ కాయ్‌కోస్ ఐలాండ్స్‌కు వెళ్తున్నట్టు గుర్తించినట్టు హైతీలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎం) తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోదీకి ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్స్.. ఎలెన్ మస్క్ అభినందనలు