Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. మధురలో ఇద్దరు భక్తుల మృతి

Lord Krishna
, శనివారం, 20 ఆగస్టు 2022 (15:03 IST)
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. యూపీలోని ప్రాశస్త్యమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని వారు చెప్పారు. 
 
జన్మాష్టమి పూజా సందర్భంగా హారతి ఇచ్చే సమయంలో ప్రజలు కాంప్లెక్స్‌కు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతం రద్దీతో నిండిపోయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో ఆరుగురు కూడా గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మథుర బంకీ బిహారీ ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి