Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పట్టాలు తప్పిన తిరువనంతపురం - మంగుళూరు ఎక్స్‌ప్రెస్... ప్రయాణికులంతా క్షేమం

కేరళ సమీపంలోని కారుకుట్టి రైల్వే స్టేషన్‌ వద్ద తిరువనంతపురం-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌ శనివారం అర్థరాత్రి 2.30 (ఆదివారం వేకవజామున) గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. మొత్త 12 రైలు బోగీలు పట్టాలు తప్పాయి

పట్టాలు తప్పిన తిరువనంతపురం - మంగుళూరు ఎక్స్‌ప్రెస్... ప్రయాణికులంతా క్షేమం
, ఆదివారం, 28 ఆగస్టు 2016 (10:52 IST)
కేరళ సమీపంలోని కారుకుట్టి రైల్వే స్టేషన్‌ వద్ద తిరువనంతపురం-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌ శనివారం అర్థరాత్రి 2.30 (ఆదివారం వేకవజామున) గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. మొత్త 12 రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఏ ఒక్క ప్రయాణికుడు కూడా గాయపడలేదు. 
 
అదృష్టవాశాత్తూ ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను అక్కడి నుంచి బస్సులో త్రిసూర్‌ రైల్వేస్టేషన్‌కు తరలించినట్టు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్ళరాకపోకలు ఆలస్యమైనట్టు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొదట అక్కను చంపేశాడు.. ఇపుడు చెల్లిని చంపేసిన శాడిస్ట్ బ్యాంక్ మేనేజర్‌?