Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జపాన్‌తో సంబంధాలను కొనసాగిస్తాం: కృష్ణ

Advertiesment
జపాన్
జపాన్‌‌తో ఆర్థికంగా, వ్యాపార పరమైన సత్సంబంధాలను కొనసాగిస్తామని కేంద్ర విదేశాంగ శాఖామంత్రి ఎస్.ఎమ్.కృష్ణ అన్నారు.

గురువారం టోక్యో చేరుకున్న ఆయన జపాన్ విదేశాంగశాఖామంత్రి హిరోఫుమి నాకాసోన్‌తో ఆర్థిక, వ్యాపారపరమైన అంశాల గురించి చర్చించినట్లు ఆయన టోక్యోలో ఆదివారంనాడు ఈ సందర్భంగా ఆయన వివరించారు.

తాము మరోమారు వాతావరణంలో వస్తున్న మార్పులగురించి, అణుశక్తి, సముద్ర రక్షణ, ప్రపంచ ఆర్థికమాంద్యంలాంటి తదితర అంశాలపై చర్చించేందుకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.

ఇదిలావుండగా భారతప్రధాని తరపున వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు జపాన్ ప్రధానమంత్రి తారో ఆసోను భారతదేశానికి రావాలని ఆహ్వానించారు.

Share this Story:

Follow Webdunia telugu