Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థాయ్ రాజు భూమిబోల్ మృతి... సుదీర్ఘకాలం సింహాసనంపై కొనసాగిన రికార్డు

సుదీర్ఘకాలం థాయ్‌లాండ్ రాజుగా కొనసాగిన అదుల్యదేజ్ భూమిబోల్ మరణించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సుమారు 70 సంవత్సరాల క్రితం ఆయన కిరీటధారణ జరిగింది. ఆధునిక యుగంలో ఇంత సుదీర్ఘకాలం రాజుగా కొనసాగినవారు మరొకర

Advertiesment
Thailand's King Bhumibol Adulyadej
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:40 IST)
సుదీర్ఘకాలం థాయ్‌లాండ్ రాజుగా కొనసాగిన అదుల్యదేజ్ భూమిబోల్ మరణించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సుమారు 70 సంవత్సరాల క్రితం ఆయన కిరీటధారణ జరిగింది. ఆధునిక యుగంలో ఇంత సుదీర్ఘకాలం రాజుగా కొనసాగినవారు మరొకరు లేరు. గతకొన్ని సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆయన పరిస్థితి చాలా క్షీణించింది.
 
ప్రభువులు సిరిరాజ్ హాస్పిటల్‌లో (స్థానిక కాలమానం ప్రకారం) సాయంత్రం 3.30 గంటలకు ప్రశాంతంగా కన్నుమూశారు అని రాజభవనం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుగుబాట్లు, రాజకీయ సంక్షోభాల యుగంలో థాయ్ రాజు సుస్థిరత కోసం కృషిచేసి ప్రజల మన్ననలు పొందారు. 1946 నుంచి సింహాసనంపై కొనసాగుతున్న రాజు భూమిబోల్ వారసునిగా యువరాజు మహావజ్ర లొంకర్న్ రాజదండాన్ని స్వీకరిస్త్తారు. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నారిపై కామాంధుడు అత్యాచారం.. ఆపై హత్య.. ఐదేళ్ల అమ్మాయిపై తాగి..?