Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్తాన్ పిచ్చి పీక్స్‌కు వెళుతోందా... అమ్మాయి ఏకే 47తో మోదికి వార్నింగ్(Video)

పాకిస్తాన్ దేశం పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడుతోంది. ఆ దేశంలో పెట్రేగిపోతున్న టెర్రరిస్టులు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి తప్పించుకుని భారతదేశంలోకి చొరబడి సైనికులే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తున్న ముష్కరులు ఒకపక్క పేట్రేగిప

పాకిస్తాన్ పిచ్చి పీక్స్‌కు వెళుతోందా... అమ్మాయి ఏకే 47తో మోదికి వార్నింగ్(Video)
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:57 IST)
పాకిస్తాన్ దేశం పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడుతోంది. ఆ దేశంలో పెట్రేగిపోతున్న టెర్రరిస్టులు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి తప్పించుకుని భారతదేశంలోకి చొరబడి సైనికులే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తున్న ముష్కరులు ఒకపక్క పేట్రేగిపోతుంటే, ఆ దేశంలో కొంతమంది అభంశుభం పిల్లల్లో కూడా విషాన్ని నూరిపోస్తున్నారు. 
 
తాజాగా ఆ బాలిక ఏకే 47ను తీసుకుని దాన్ని పేల్చుతూ భారతదేశానికి, నరేంద్ర మోదీకి వార్నింగ్ ఇస్తోంది. ఆ వీడియోను ఆ బాలిక తండ్రి నెట్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఇప్పటికే భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండగా ఇలాంటి వీడియో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. చూడండి ఈ వీడియోను... యూ ట్యూబ్ నుంచి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్‌ డోస్ పెరిగిపోవడంతో స్పృహతప్పిన తల్లి.. తట్టిలేపిన చిన్నారి.. వీడియో వైరల్ మీరూ చూడండి..