Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణా జిల్లా విద్యార్థి... కాలిఫోర్నియా న‌దిలో గ‌ల్లంతు!

కృష్ణా జిల్లా విద్యార్థి... అమెరికాలోని కాలిఫోర్నియా న‌దిలో గ‌ల్లంత‌య్యాడు. కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెస్సీ విద్యార్థి పుట్టా నరేష్ కాలిఫోర్నియాలోని లివర్ మోర్ నదిలో కొట్టుకుపోయాడు. త‌న స్నేహితులతో కలిసి పడవ షికారుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన నర

కృష్ణా జిల్లా విద్యార్థి... కాలిఫోర్నియా న‌దిలో గ‌ల్లంతు!
, సోమవారం, 20 జూన్ 2016 (16:36 IST)
కృష్ణా జిల్లా విద్యార్థి... అమెరికాలోని కాలిఫోర్నియా న‌దిలో గ‌ల్లంత‌య్యాడు. కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెస్సీ విద్యార్థి పుట్టా నరేష్ కాలిఫోర్నియాలోని లివర్ మోర్ నదిలో కొట్టుకుపోయాడు. త‌న స్నేహితులతో కలిసి పడవ షికారుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన నరేష్.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందినవాడు. పుట్టా నరేష్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ సెకండియర్ చదువుతున్నాడు. నరేష్ కోసం కాలిఫోర్నియా పోలీసులు నదిలో గాలింపు కొన‌సాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైసూర్ యువరాజుకు పెళ్లి.. బంగారు తాపడంతో పత్రికలు.. మోడీకి ఆహ్వానం..!